మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్లో జరిగిన ది సదరన్ రైజింగ్ సదస్సులో వారిద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే,.. ఈ సదస్సులో జరిగిన ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్మోహన్ నాయుడు, కేటీఆర్ మధ్య ఆత్మీయ క్షణాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రామ్మోహన్ నాయుడుని ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్… వీపు తట్టి అభినందనలు తెలిపారు. అయితే,.. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి కేటీఆర్ శుభాకాంక్షలు
0
194
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


