ప్రధాని మోదీ అడుగు జాడల్లో దేశం అభివృద్ధి చెందుతుందని..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 10 సంవత్సరాల క్రితం దేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకెళ్లాలని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని..స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజుల పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టడడం జరుగుతుందన్నారు. దేశం అగ్రస్థానం సాధించాలని..అందుకు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టాలని కేంద్రమంత్రి అన్నారు. అంతకుముందు ఆయన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోదీ అడుగు జాడల్లో దేశం అభివృద్ధి చెందుతోంది – రామ్మోహన్నాయుడు
0
179
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


