ఎల్బీ నగర్ చింతల్కుంట చెక్పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక కార్పొరేటర్ గాని, ప్రజాప్రతినిధులు గాని ఎవరూ సంఘటనా స్థలానికి రాలేదు. దీంతో వారిపై హిందూ సంఘాల కార్యకర్తలు, ఛత్రపతి శివాజీ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. శివాజీ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్ అధికారులకు అప్పగించటం ఏంటని ప్రశ్నించారు.
ఎల్బీనగర్ చింతల్కుంట చెక్పోస్టు వద్ద ఉద్రిక్తత
0
328
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


