ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. చైర్ పర్సన్ దంపతులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాద్ రాజీనామా చేయగా.. తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్
0
197
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


