వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కడప జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఆయన సమావేశమవుతారు. కడప జిల్లా నేతలతో ఆయన సమావేశమై పార్టీకి రానున్న కాలంలో భవిష్యత్ ఉంటుందని చెప్పనున్నారు. రెండు రోజుల పాటు జగన్ కడప జిల్లా నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్థానిక సంస్థల నేతలకు వివరించనున్నారు. ఇతర పార్టీల వైపు చూడవద్దని, వైసీపీలో కొనసాగితే భవిష్యత్ ఉంటుందన్న భరోసా ఇవ్వనున్నారు.
కడప జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ
0
304
Previous article
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


