గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క. ప్రస్తుతం అమలవుతున్న స్కీములు, బడ్జెట్ లో ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధులను వినియోగించుకోలేకపోయామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే.. కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని అధికారులు మంత్రికి సూచించారు. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై మంత్రి సీతక్క సమీక్ష
0
218
Previous article
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


