తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పటిషన్ వేసింది. ఈ అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తీసుకెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ వాయిదా
0
204
Previous article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


