తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పటిషన్ వేసింది. ఈ అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తీసుకెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ వాయిదా
0
203
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


