బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కోట్ల రూపాయిలు చేతులు మారాయని అంటున్నారని దీనిపై ED ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. 2015 నుండి నీట్ పరీక్ష తెలంగాణ విద్యార్థులు రాస్తున్నారని.. కేవలం 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకీ పోతున్నాయన్నారు.
బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్ష పత్రం లీక్ – మాజీ ఎంపీ వినోద్
0
329
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


