ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు మూసివేశారు. అయితే, ఇసుకరేపు ఉన్న చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇంతకాలం అక్రమంగా ఇసుక రవాణా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ తాడి పత్రి ఇసుక రేవులను పరిశీలించారు. ఇసుక అక్రమంగా రవాణా అవుతుండటంతో సంబంధిత అధికారు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వార్నింగ్
0
276
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


