మైనారిటీల అభివృద్ధికోసం కోటా ఇస్తామని విపక్షాలు అంటున్నాయని, యువత ఏమై పోతారని ప్రధాని నిలదీశారు. టెండర్లలోనూ మైనారిటీలకు రిజర్వేషన్ లు ఇచ్చేందుకువారు సిద్ధమవు తున్నారని మోదీ ఆరోపించారు. ఓ బ్రిడ్జి నిర్మించాలంటే, వారి ట్రాక్ రికార్డ్, అనుభవం, సాధన సంప త్తులు చూసి టెండర్ ఇస్తారని. వాటిలోనూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే, బ్రిడ్జి కూలితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రధాని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కోసం పోరాటం
మైనారిటీల కోసం కోటా ఇస్తే యువత పరిస్థితి ఏమిటి ? – మోడీ
0
261
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


