మైనారిటీల అభివృద్ధికోసం కోటా ఇస్తామని విపక్షాలు అంటున్నాయని, యువత ఏమై పోతారని ప్రధాని నిలదీశారు. టెండర్లలోనూ మైనారిటీలకు రిజర్వేషన్ లు ఇచ్చేందుకువారు సిద్ధమవు తున్నారని మోదీ ఆరోపించారు. ఓ బ్రిడ్జి నిర్మించాలంటే, వారి ట్రాక్ రికార్డ్, అనుభవం, సాధన సంప త్తులు చూసి టెండర్ ఇస్తారని. వాటిలోనూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే, బ్రిడ్జి కూలితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రధాని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కోసం పోరాటం
మైనారిటీల కోసం కోటా ఇస్తే యువత పరిస్థితి ఏమిటి ? – మోడీ
0
251
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


