26.4 C
Hyderabad
Tuesday, July 15, 2025
spot_img

క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేస్తామని మోసం

క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనిలో ఉంటున్నా నూరిల్లా ,రిజ్వనా అనే భార్యా భర్తలను సైబర్ నేరగాళ్ళు బురిడీ కొట్టించారు. నూరిల్లా, భార్య రిజ్వనాలకు కొద్ది రోజులక్రితం ఆర్ బీఎల్ బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తరువాత వాటిని యాక్టివేట్ చేయాలనీ సైబర్ నేరగాళ్ళు భార్య, భర్తలకు ఇద్దరికీ కాల్ చేసి నమ్మబాలి కారు. వారిని నమ్మిన నూరిల్లా తన సెల్ కు వచ్చిన ఓటీపీ వారికీ చెప్పడంతో వెంటనే అతడి అకౌంట్ నుండి మొదటి సారి 51 వేల 445 రూపాయలు, ,రెండో సారి 51 వేల 475 రూపాయలు. ఇలా విడతల వారీగా లక్షా 85 వేల రూపాయలను కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన నూరిళ్ల వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్