భర్తపై దాడితో ఓ మహిళ రెచ్చిపోయింది. హైదరాబాద్లోని యూసుఫ్ గూడ మధుర వైన్స్లో రమేష్ అనే వ్యక్తి మద్యం కొనేందుకు వెళ్లాడు. పేమెంట్ విషయంలో మాటమాట పెరగడంతో వైన్ షాపు సిబ్బంది అతని తల పగలగొట్టారు. భర్తను రక్తంతో చూడడంతో భార్య రెచ్చిపోయింది. దీంతో మరో కొంత మంది తో వచ్చి వైన్ షాపు సిబ్బందిపై దాడి చేసింది. షాపులో జొరబడి మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకొని కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు వైన్ షాపు సిబ్బందిపై, మహిళ మీద వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు.
భర్తపై దాడి….. తిరగబడిన మహిళ
0
305
Previous article
Next article
Latest Articles
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -
- Advertisement -


