భర్తపై దాడితో ఓ మహిళ రెచ్చిపోయింది. హైదరాబాద్లోని యూసుఫ్ గూడ మధుర వైన్స్లో రమేష్ అనే వ్యక్తి మద్యం కొనేందుకు వెళ్లాడు. పేమెంట్ విషయంలో మాటమాట పెరగడంతో వైన్ షాపు సిబ్బంది అతని తల పగలగొట్టారు. భర్తను రక్తంతో చూడడంతో భార్య రెచ్చిపోయింది. దీంతో మరో కొంత మంది తో వచ్చి వైన్ షాపు సిబ్బందిపై దాడి చేసింది. షాపులో జొరబడి మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకొని కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు వైన్ షాపు సిబ్బందిపై, మహిళ మీద వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు.
భర్తపై దాడి….. తిరగబడిన మహిళ
0
338
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


