ఉచిత విద్యుత్ను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
0
239
Previous article
Next article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


