మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. CAA చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని అన్నారు. ఆజాంఘడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వడం మొదలైందని తెలిపారు. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏను ఎవరూ తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు.
ఆజాంఘడ్లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం
0
278
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


