ఇండియా టీ-20 వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఉంటారు. వెస్టిండీస్, అమెరికాలో ఐసీసీ పురుషుల టీ-20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. భారత జట్టు కెప్టెన్ – రోహిత్ శర్మ , వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూశాంసన్, జట్టులో యశస్వి యాదవ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్ , జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్ రిజర్వ్ ఆటగాళ్లుగా శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఉంటారు.
ఇండియా టీ20 వరల్డ్ కప్ టీమ్
0
314
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


