శ్రీసత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరి గారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్కుమార్ను తప్పించి.. MS రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. పార్టీ ఆఫీస్ వద్ద సునీల్కుమార్ వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి.. ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. లోకల్ ముద్దు. .నాన్లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధళిత ద్రోహి చంద్రబాబని.. ఇన్ని రోజులు ప్రచారం చేయించుకొని చివరి నిమిషంలో సునీల్ కుమార్కు వెన్ను పోటు పొడిచారంటూ మండిపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆందోళన
0
179
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


