శ్రీసత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరి గారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్కుమార్ను తప్పించి.. MS రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. పార్టీ ఆఫీస్ వద్ద సునీల్కుమార్ వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి.. ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. లోకల్ ముద్దు. .నాన్లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధళిత ద్రోహి చంద్రబాబని.. ఇన్ని రోజులు ప్రచారం చేయించుకొని చివరి నిమిషంలో సునీల్ కుమార్కు వెన్ను పోటు పొడిచారంటూ మండిపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆందోళన
0
159
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


