కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు మాజీ మంత్రి హరీశ్రావు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ మడమ తిప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారన్నారు. రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్కు ఓటేయండని.. రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయమని కోరారు. వచ్చే ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ను ఓడించాలని హరీష్రావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు – హరీష్రావు
0
373
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


