ఏపీలో ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక చేసింది ఏఐసీసీ. ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను వారంరోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా… మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఎవరు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా… కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
0
562
Previous article
Next article
Latest Articles
కోవిడ్ను మించిన వైరస్… లాక్డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -
- Advertisement -


