మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను ఓయూ విద్యార్థి నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడంపై రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భీమ్ రావు నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
0
456
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


