స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉద్యోగ నియామాకాల ప్రక్రియను నిలిపివేయలమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ 3, 4లో టైపిస్టు కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని 101 మంది హై కోర్టులో పిటిషన్ వేశారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టిన రాష్ట్ర ధర్మాసనం.. ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీకి నోటీసులు పంపించింది.. ఈ కేసు విచారణ జులై 13కి వాయిదా వేసింది.
ఉద్యోగ నియామాకాల ప్రక్రియను నిలిపివేయలేం: హైకోర్టు
0
364
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


