స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి కొనుగోళ్లలో రికార్డ్ సాధించినట్లు తెలిపారు. గత సీజన్ కన్నా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వచ్చినట్లు వెల్లడించారు. సరాసరిగా రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కెసిఆర్ సర్కార్ తోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. రైతులను, కొనుగోలు కేంద్రాలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో రికార్డ్
0
282
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


