స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఒకదానినొకటి వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరొక వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. మృతులు దొంగస్వామి, రమేష్, కృష్ణగా గుర్తించారు. మమ్మిడివరం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
0
410
Previous article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


