స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు మరోసారి తప్పిన ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు వ్యాపించాయి. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. హొన్నావర్లోని రామతీర్థకొండ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా, మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి మరోసారి తప్పిన ప్రమాదం
0
299
Previous article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


