స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు మరోసారి తప్పిన ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు వ్యాపించాయి. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. హొన్నావర్లోని రామతీర్థకొండ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా, మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి మరోసారి తప్పిన ప్రమాదం
0
281
Previous article
Latest Articles
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ...
- Advertisement -
- Advertisement -


