స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు మరోసారి తప్పిన ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు వ్యాపించాయి. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. హొన్నావర్లోని రామతీర్థకొండ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా, మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి మరోసారి తప్పిన ప్రమాదం
0
282
Previous article
Latest Articles
ఆరుట్లలో రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో టీచర్ల ఆందోళన
ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభకు హాజరైన ఉపాధ్యాయులను లోపలికి అనుమతించకపోవడంతో పాటు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదంటూ టీచర్లు ఆందోళనకు దిగారు. తమను అవమానించారని...
- Advertisement -
- Advertisement -


