స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళి సై తీవ్రస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే గవర్నర్ కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం ఇచ్చే రూ.10 వేల సాయానికి మరో రూ.10 వేలు కేంద్రం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ముందుకు పోతుంటే.. బీజేపీ నాయకుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయిలో ఉన్న తమిళి సై రాజకీయాలు చేయడం తగదని అన్నారు.
గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి గంగుల
0
272
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


