తమిళనాడు నీలగిరి జిల్లాలో పుర్రెలు కలకలం సృష్టించాయి. ఓ బావిలో శుద్ది చేస్తుండగా మనుషులు పుర్రెలు బయట పడ్డాయి. దీంతో ఒక్కసారిగా బయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పుర్రెలను పరిశీలించారు. బావిలో పుర్రెలు లభ్యం కావడం ఏంటని ఆరా తీస్తున్నారు. కాగా, పుర్రెలు బయల్పడడం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బావిలో శుద్ది చేస్తుండగా బయట పడ్డ మనుషులు పుర్రెలు
0
297
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


