తమిళనాడు నీలగిరి జిల్లాలో పుర్రెలు కలకలం సృష్టించాయి. ఓ బావిలో శుద్ది చేస్తుండగా మనుషులు పుర్రెలు బయట పడ్డాయి. దీంతో ఒక్కసారిగా బయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పుర్రెలను పరిశీలించారు. బావిలో పుర్రెలు లభ్యం కావడం ఏంటని ఆరా తీస్తున్నారు. కాగా, పుర్రెలు బయల్పడడం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బావిలో శుద్ది చేస్తుండగా బయట పడ్డ మనుషులు పుర్రెలు
0
283
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


