Online betting | తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెలీగ్రామ్లోని లింక్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగి అరవింద్ బెట్టింగ్ పెట్టాడు. ఈ బెట్టింగ్ లో రూ.12 లక్షలు నష్టపోవడంతో తీవ్రమనస్తాపం చెంది చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్లైన్లో బెట్టింగ్ లో నష్టపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్
0
277
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


