Online betting | తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెలీగ్రామ్లోని లింక్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగి అరవింద్ బెట్టింగ్ పెట్టాడు. ఈ బెట్టింగ్ లో రూ.12 లక్షలు నష్టపోవడంతో తీవ్రమనస్తాపం చెంది చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్లైన్లో బెట్టింగ్ లో నష్టపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్
0
287
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


