NIA investigation | దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై ఎన్ఐఏ చర్యలు తీసుకుంటుంది. దేశంలోని ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్ లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో రాష్ట్రంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
0
341
Previous article
Latest Articles
గోదావరి జలాలు కలుషితంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
పవిత్ర గోదావరి జలాలు కలుషితం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యనటలో భాగంగా వెంకటనగరం వద్ద కాలుష్య వ్యర్థాలు...
- Advertisement -
- Advertisement -


