తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే వాళ్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్టు ఆగ్రహంగా చెప్పారు. సీబీఐ, ఈడీ, బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వారికి ఉన్న అధికారాలు, ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కవిత పై చర్యలు తీసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న బండి.. గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని అన్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంపముంచారని, ఇప్పుడు మళ్లీ అదే మాట అంటున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ – బండి సంజయ్
0
752
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


