ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కృష్ణ, గోదావరి జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి.. వైరల్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా.. తమిళనాడు లోని ఐదు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, ఉమ్మడి వేలూరు జిల్లాలో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో బర్డ్ఫ్లూ కలకలం …. అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
0
232
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


