వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఎస్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడని తెలిపారు. రాజశేఖర్రెడ్డిని మించి పది అడుగులు వేసే బిడ్డగా వైఎస్ రాజకీయ వారసుడు జగన్ అన్నారు. ఇక తాము ఇచ్చిన హామీలు అసాధ్యమైనవని చెప్పి..ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
వైఎస్ రాజకీయ వారసుడు జగన్- సజ్జల
0
211
Previous article
Next article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


