Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

అమ్మకానికి రాజధాని భూములు.. మహిళా రైతుల వినూత్న నిరసన

అమరావతి(Amaravati) రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీఆర్​డీఏ పరిధిలోని 14 ఎకరాల భూమిని వేలం వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికార యంత్రాంగం భూముల ధరలను కూడా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజధాని రైతులు మండిపడుతున్నారు. సర్కారు తీరుని మార్చుకోవాలంటూ.. రాజధాని గ్రామాల్లో నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూములను అమ్మడం ధిక్కరణ కిందకి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read Also: అభిమాని రిక్వెస్ట్.. వెంటనే ఒకే చెప్పిన NTR

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్