గుంటూరు జిల్లా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న నేపథ్యంలో.. ఓ దాత నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. మంగళగిరిని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నారా లోకేష్.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ పర్యటన
0
349
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


