27.8 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఈనెల 7న ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలు

ఈనెల 17న సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 48వ మహా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్ష కార్యదర్శులు రాఘవరెడ్డి, శశిధర్‌లు చెప్పారు. ఈనెల 7న ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలు 17తో ముగుస్తుండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలోని 18 శాఖల సమన్వయంతో ఈ ఏడాది నిమజ్జల కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వ ముందరడం హర్షనీయమని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్