ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో 3.45గంటలకు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5గంటల వరకు అవినాశ్ ను విచారణకు పిలవొద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సాయంత్రం 5 గంటల తర్వాతే విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో రేపు ఉదయం 10.30గంటలకు విచారణకు హాజరుకావాలని తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాశ్.. సీబీఐ నోటీసులతో ఇంటికి బయలుదేరారు.
రేపు ఉదయం విచారణకు రండి.. అవినాశ్ రెడ్డికి సీబీఐ తాజా నోటీసులు
0
309
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


