జార్జియాలో విషాదం చోటుచేసుకుంది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడంతో 12 మంది భారతీయులు మృతి చెందారు. భారతీయ రెస్టారెంట్ గుడౌరి మౌంటెయిన్ రిసార్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో వారి బెడ్ రూమ్ సమీపంలో ఉన్న పవర్ జనరేటర్ నుంచి విడుదలైన వాయువు మూసి ఉన్న గదిలో కార్బన్ మోనాక్సైడ్గా మారినట్లు గుర్తించారు. అయితే ఖచ్చితమైన సమాచారం కోసం ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు.. దర్యాప్తులో మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొంది.
జార్జియాలో విషాదం
0
154
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


