21.7 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..! -ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక తీర్పు

  • ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
  • సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన చీఫ్ జస్టిస్ బెంచ్
  • సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశం

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ సమర్థించింది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఇచ్చిన సింగిల్‌ బెంచ్‌ తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది.

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్