ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు దేశం పార్టీ సభ్యుల ఆందోళన చేపట్టారు. జీవో నంబర్ 1పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం చేసింది. జీవో రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ.. వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. పోడియం ముందులి చేరి టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. పరిస్థితి ఇంకాస్త ముదరటంతో అధికార వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య ఘర్షణ తలెత్తడంతో ఈ వివాదానికి దారి తీసింది. దీంతో అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
బ్రేకింగ్: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత… కొట్టుకున్న ఎమ్మెల్యేలు
0
347
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


