పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు టీడీపీ నేతలు. కౌంటింగ్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలు వివరణ ఇచ్చారు.పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీవి అర్థంలేని ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేత అశోక్ బాబు అన్నారు. పోస్టల్ బ్యాలె ట్ అంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు.
పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ
0
172
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


