MLC Kavitha |కవిత ఇంటివద్ద టెన్షన్ టెన్షన్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. మార్చ్ 10 వ తేదీన ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రామచంద్ర పిళ్ళై ని అరెస్ట్ చేసిన అధికారులు.. కవితను మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎవరినీ అటువైపు వెళ్ళడానికి అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: ఈడీ నోటీసుల‌పై స్పందించిన కవిత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్