29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

పేపర్‌ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలి: గవర్నర్‌ తమిళిసై

Telangana: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు గవర్నర్‌ తమిళిసై. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్‌ లేఖలు రాశారు. పేపర్ లీకేజీ అంశంలో సిట్‌ దర్యాప్తు నివేదికను పొందుపరచాలని ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో తెలిపారు. ఉద్యోగుల ఫలితాలతో సహా అన్ని వివరాలు నివేదికలో ఖచ్చితంగా పొందుపరచాలని ఆదేశించారు.

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్