త్వరలో చంచల్ గూడ జైలులోనే జగన్ కాపురం: పట్టాభి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో సీఎం జగన్ కుటుంబం పాత్ర ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో పాటు విచారణ ఎదుర్కొంటున్న వారంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని.. అసలు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్, భారతి పాత్రలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డి లాంటి వారు జగన్ చేతిలో తోలుబొమ్మలని.. జగన్ దంపతులను విచారిస్తే అసలు విషయాలన్ని బయటకు వస్తాయన్నారు. భవిష్యత్ లో చంచల్ గూడ జైలులోనే జగన్ కాపురమంటూ పట్టాభి విమర్శించారు.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్