లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో ఉద్యోగి కనకారెడ్డి అనుమానాస్పద మృతి

    లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం క్యాత్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి కుంభం కనకారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆసుపత్రికి మద్యం సేవించి వచ్చాడంటూ శుక్రవారం నాడు కనకారెడ్డని నర్సింగ్ ఇన్‌చార్జి శాంతి చితకబాది, అవమానించారు. దీంతో మనస్థాపానికి గురైన కనకారెడ్డి తెల్లవారు జామున అనుమానాస్పదంగా మరణించాడు. కనకారెడ్డిని ఆసుపత్రి నుండి పంపించామని, అతనికి ఏం జరిగినా తమకు సంబంధం లేదంటూ అతని భార్యకు ఆసు పత్రి యాజమాన్యం మెసేజ్ చేయడం అనుమానంగా ఉందని బంధువులు అన్నారు. వాసవి ఆసు పత్రి ముందు కనకారెడ్డి మృతదేహంతో భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్