సుప్రీం చారిత్రాత్మక తీర్పు

       సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్ట సభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ , పార్లమెంటుల్లో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడిగే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవా ల్సిందేనని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్