శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కుల వాడి దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 5

Read Also: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్