29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కుల వాడి దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 5

Read Also: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్