ప్రపంచానికి తెలంగాణను గేట్వేగా మార్చాలన్నదే తన కల అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి తెలంగాణను గేట్వేగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే తెలంగాణ రైజింగ్- 2047 విజన్ డాక్యుమెంట్ డిజైన్ చేశామని స్పష్టం చేశారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
ప్రపంచానికి తెలంగాణను గేట్వేగా మార్చాలన్నదే నా స్వప్నం- రేవంత్
0
18
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


