ప్రపంచానికి తెలంగాణను గేట్‌వేగా మార్చాలన్నదే నా స్వప్నం- రేవంత్

ప్రపంచానికి తెలంగాణను గేట్‌వేగా మార్చాలన్నదే తన కల అని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి తెలంగాణను గేట్‌వేగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే తెలంగాణ రైజింగ్‌- 2047 విజన్‌ డాక్యుమెంట్‌ డిజైన్‌ చేశామని స్పష్టం చేశారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్స్‌ ఎకానమీగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉందన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్