ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని? అంటూ ప్రశ్నించారు. మనుగడ లేని పార్టీలు తెలంగాణలో ఏం సక్సెస్ అవుతాయి? అని అడిగారు. ఆంధ్రా నేతలు.. ఏపీలో రాజకీయం చేసుకోవాలని మహేష్గౌడ్ సూచించారు.
తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోం- పవన్పై మహేశ్కుమార్ గౌడ్ సీరియస్
0
5
Previous article
Next article
Latest Articles
రాజధాని పేరుతో స్కామ్లు- వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాజధాని పేరుతో స్కామ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా...
- Advertisement -
- Advertisement -


