జనగామలో ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు

జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు రావడం కలకలం రేపింది. బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో పొగలు వచ్చాయి. రైల్వే అధికారుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్ సాయంతో పొగలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రైల్వే విద్యుత్ లైన్ నిలుపుదల చేస్తేనే పొగలను అదుపు చేసేందుకు సులభం అవుతుంద ఫైర్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పలు పలు రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది.

Latest Articles

కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య

కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. నీలిరంగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్